PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: బక్రీద్ పండుగను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జరుపుకోవాలని గడివేముల ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు . నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు  పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శుక్రవారం నాడు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మరియు హిందూ మత పెద్దలతో(పీస్)శాంతి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎ ఎస్ ఐ మాట్లాడుతూ ఈనెల 17న జరిగే బక్రీద్ పండుగ సోదర భావంతో పండుగను జరుపుకోవాలని అదేవిధంగా చిన్న చిన్న విషయాలకు పెద్దగా చేసుకోకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి గొడవలకు తావు లేకుండా కమిటీ వారికి సూచించారు.

About Author