PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీర మల్లికార్జున స్వామి తొమ్మిదవ వార్షికోత్వవ మహోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  గోస్పాడు మండలం యళ్లూర్ గ్రామం లో ఈ  రోజు జరిగిన శ్రీ బీర మల్లికార్జున స్వామి తొమ్మిదవ వార్షికోత్వవ మహోత్సవము సందర్బంగా జరిగిన కార్యక్రమంనకు ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం ఉపాధ్యక్షులు కత్తి శంకర్ ,జిల్లా ప్రధానకార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,జిల్లా నాయకులు పెద్దపాడు ధనుంజయ ,ఓ పుల్లన్న ,గోస్పాడు మండల కురువ సంఘము అధ్యక్షులు నాగరాజు హాజరైనారు .తదనంతరం జిల్లా నాయకులను గ్రామ కురువ సంఘము వారు పూలమాల శాలువాతో సత్కరించారు .జిల్లా ప్రధాన కార్యదర్శి ఉత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ శ్రీ బీర మల్లికార్జున స్వామి ఆశీసులు యాళూర్  గ్రామ కులజులకి ఉండాలని చెప్పారు .ఈ కార్యక్రమం లో యళ్లూర్ గ్రామం కురువసంఘము అధ్యక్షులు నరసింహులు ,ఉపాధ్యక్షులు శ్రీనివాసులు ,చిక్కెం బాలహుస్సేన్ ,కృష్ణమోహన్ ,మధు ,ఎం .పవన్ కుమార్ ,,ఆదిశంకర్ ,ఎంఎం .శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author