PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఐ, తహసీల్దార్ లను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటరామి రెడ్డి ని తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ భారతి లను సోమవారం మర్యాద పూర్వకంగా కలిసిశాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు దామోదర్ నాయుడు, ధోన్ నియోజకవర్గ ఇంచార్జి వడ్డే మహారాజ్, ఓబిసి మోర్చా కే. సి. మద్దిలేటి, గుత్తి కిసాన్ మోర్చా తిమ్మారెడ్డి, ఆర్మీ రామయ్య, ఓబయ్య, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.

About Author