PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అఖండ మెజారిటీతో గెలిచిన  టీ.జీ. భరత్, గౌరు చరిత లకు వేద పండితుల ఆశీర్వచనం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అఖండ మెజారిటీతో గెలిచిన శ్రీ టీ.జీ. భరత్, గౌరు చరిత లకు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం వేద పండితులతో  వేద ఆశీర్వచనం  కర్నూలు నియోజకవర్గము అఖండ మెజారిటీతో గెలుపొందిన గౌరవనీయులు టీ.జీ భరత్ కి వారి కుటుంబ సభ్యులకు మరియు పాణ్యం నియోజకవర్గం లో అఖండ మెజార్టీతో గెలుపొందిన  శ్రీమతి & శ్రీ  గౌరు వెంకటరెడ్డి ,గౌరు చరితమ్మ  వారి కుటుంబ సభ్యులకు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో వేద పండితులతో సంఖల్ భాగ్ , శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తీర్థ ప్రసాద, శేష వస్త్రములు దుశ్యాలువతో సత్కరించి వేద ఆశీర్వచనం ఇవ్వడం జరిగినదని ఈ కార్యక్రమంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం చతుర్వేద పండితులు పాల్గొనడం జరిగినదని కళ్ళే చంద్రశేఖర్ శర్మ తెలిపారు.

About Author