PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు సూర్య టవర్స్,దర్మపేట, చల్ల కాంపౌండ్ ,లో  తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం లో బాగంగా Dr W సీతారాం ని కూడా కలవడం,  టీజీ భరత్ సైకిల్ గుర్తు పై ఓటు వేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ నీ గెలిపించ వలసిందిగా అభ్యర్తించడం జరిగింది,  పాల్గొన్న బ్రాహ్మణ నాయకులు, కార్యకర్తలు ,ఎక్కడ వెళ్లిన ఒకటే మాట టీజీ భరత ఘనవిజయం సాధించడం ఖాయం అని అంటున్నారు ,ఈ ప్రచారం లో పాల్గొన్న వారు cv దుర్గా ప్రసాద్, సండేల్ చంద్రశేఖర్, మారుతి  శర్మ ,         టివి రవిచంద్ర శర్మ, దేవీప్రసాద్, శివప్రసాద్,గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

About Author