పల్లెవెలుగు వెబ్: సీఎం క్యాంప్ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. కప్పగంతుల...
అమరావతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 7,220 ఎమ్పీటీసీ...
అమరావతి: పరిషత్ ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభంకావడంతో జడ్పీ చైర్ పర్సన్ల ఎంపికకు వైసీపీ కసరత్తు ప్రారంభించింది. ఒకటి, రెండు జిల్లాల మినహా మిగిలిన జిల్లాలకు ఎంపిక...
అమరావతి: తెలుగు దేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్నికలు సజావుగా...
అమరావతి: గ్రామ పంచాయితీల్లో సర్పంచ్ అధికారాల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆయా గ్రామ పంచాయితీల్లో.. పంచాయితీ కార్యదర్శికి సెలవు ఇచ్చే అధికారం సర్పంచ్ లకే...