పల్లెవెలుగువెబ్ : విజయవాడలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సెప్టెంబర్ 1న కుటుంబ సభ్యులతో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు...
ఆంధ్రప్రదేశ్
పల్లెవెలుగువెబ్ : ఏపీలో సమృద్ధిగా వర్షాలు కురవనున్నాయి. గత సంవత్సరానికంటే మెరుగ్గా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతు పవనాలు ముందే దేశంలోకి...
పల్లెవెలుగువెబ్ : కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వీధి వ్యాపారులను ఖాళీ చేయించిన వ్యవహారంలో జీవీఎంసీ పూర్వకమిషనర్ ఎం. హరినారాయణ్కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. మూడు నెలల...
పల్లెవెలుగువెబ్ : టమోటా ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లో నాణ్యత కలిగిన కాయలు కిలో రూ.100 పలికింది. శనివారం రామకుప్పం మినీమార్కెట్ యార్డులో 15...
పల్లెవెలుగువెబ్ : ఏపీ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్–2022 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ ఆచార్య ఎన్. కిషోర్బాబు తెలిపారు....