పల్లెవెలుగువెబ్ : వారం రోజులుగా బెంగళూరు కేంద్రంగానే కరోన కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే కేసులలో 90శాతానికిపైగా బెంగళూరులోనే ఉంటున్నాయి. ఇది వరకు 1.1శాతంగా పాజిటివిటీ...
జాతీయం
పల్లెవెలుగువెబ్ : దేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్లు చట్టరిత్యా నేరమని, అయితే వాటిని ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదారి పట్టడమే కాకుండా, సామాజిక ఆర్థిక ప్రమాదాలు తలెత్తే అవకాశాలే...
పల్లెవెలుగువెబ్ : దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా చరిత్ర సృష్టించిన ఎల్ఐసీ ఇన్వెస్టర్లను కన్నీళ్లు పెట్టిస్తోంది. వరుసగా 10వ సెషన్ అయిన సోమవారం కూడా ఎల్ఐసీ షేర్లు దారుణంగా...
పల్లెవెలుగువెబ్ : హైదరాబాద్తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో స్థిరాస్తి పరిశ్రమ మళ్ళీ నీరసిస్తోంది. ఖర్చులు పెరిగిపోవడంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం బిల్డర్లకు...
పల్లెవెలుగువెబ్ : కర్ణాటకలో గ్యాంగ్స్టర్ల మధ్య విభేదాలతో ప్రముఖ బహుభాషా నటి అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్ శెట్టి హత్యకు ప్రత్యర్థులు పథకం పన్నినట్లు వార్తలొచ్చాయి. గతంలో...