పల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు అదే బాటలో కొనసాగాయి. దేశీయంగా ఒమిక్రాన్ కట్టడికి...
జాతీయం
పల్లెవెలుగువెబ్ : మహారాష్ట్రలో కరోన కేసులు తగ్గడంలేదు. వైరస్ తీవ్రత పెరుగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పది మందికి కోవిడ్ నిర్ధారణ అవ్వడం కలకలం రేపుతోంది....
పల్లెవెలుగువెబ్ : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఈ మేరకు అనుమతి కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఈ...
పల్లెవెలుగువెబ్ : ఏపీ, తెలంగాణలో చలితీవ్రత పెరిగింది. ఎముకలు కొరికే చలితో రెండు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. . ఉత్తరాది రాష్ట్రాల నుంచి అతిశీతల గాలులు దక్షిణాదికి వీస్తున్నాయి....
పల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ కార్పొరేషన్లు, మండలి, సంస్థల్లో హిజ్రాలకు ఒక శాతం రిజర్వేషన్ వర్తింపజేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆదేశాల అమలుకు ప్రభుత్వానికి రెండువారాల...