పల్లెవెలుగువెబ్ : రాజస్థాన్లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఉజ్జయినిలో వివాహం...
జాతీయం
పల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కార్యకర్తలను హెచ్చరించారు. కార్యకర్తలందరూ కలిసి పనిచేయకుంటే 2023 ఎన్నికలే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు చివరివి అవుతాయంటూ కాంగ్రెస్ సీనియర్...
పల్లెవెలుగువెబ్ : హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు తర్వాత కూడా కర్ణాటకలో హిజాబ్ వివాదం వేడి తగ్గుముఖం పట్టడం లేదు. హిజాబ్తో తరగతులకు అనుమతించాలంటూ విద్యార్థినులు పట్టుబడుతుండటం, కాలేజీల...
పల్లెవెలుగువెబ్ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత దేశంపై దాడి చేసేందుకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది....
పల్లెవెలుగువెబ్ : నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కొత్త ప్రోగ్రాంను టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ ప్రోగ్రాంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగ్గా వస్తాయని కంపెనీ అభిప్రాయపడింది....