పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్ర దేవాదాయశాఖ అర్చకులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈమేరకు ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని దేవాదాయ అర్చకులకు 25శాతం వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు...
అమరావతి
పల్లెవెలుగువెబ్, హైదరాబాద్: ఒడిసా–ఉత్తరాంధ్రా మధ్యలో నెలకొన్న వాయుగుండం గులాబ్ తుఫాన్గా మారింది. ఈ ప్రభావం కారణంగా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో దక్షిణమధ్య రైల్వేశాఖ...
పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్రంలోని 13జిల్లాల జెడ్పీచైర్మన్ పదవులన్నింటిని వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన జెడ్పీచైర్మన్ల ఎంపికలో వైసీపీ నేతలే పట్టాభిశిక్తులయ్యారు. ఆయా జిల్లాలకు జెడ్పీచైర్మన్లగా...
పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా ప్రస్తుత ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ను నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిత్యనాథ్ ఈనెల 30న పదవీవిరమణ...
పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన మంత్రివర్గ విస్తరణలో వందశాతం మార్పులు చోటుచేసుకునే...