పల్లెవెలుగువెబ్, అమరావతి: కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న పలు ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిపై సీఎంజగన్ శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సకాలంలో...
కర్నూలు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : రాయలసీమ అభివృద్ధి కోసం శ్రీ బాగ్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు రాయలసీమ విద్యావంతుల ఐక్య వేదిక రాష్ట్ర బాధ్యులు...
పల్లెవెలుగువెబ్, అమరావతి: అక్టోబర్ 2న రాజమండ్రి సమీపంలోని కాటన్ బ్యారేజీపై జనసేన తలపెట్టిన శ్రమదాన కార్యక్రమానికి నీటిపారుదల శాఖ అనుమతికి నిరాకరించింది. బ్యారేజీలపై సాంకేతికంగా మరమ్మతులు చేయని...
– ప్రాజెక్టు విద్యుత్ బకాయి రూ.317కోట్లు..– ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం బకాయి రూ.57 కోట్లు..– ప్రాజెక్టులకు విద్యుత్ ను నిలిపివేస్తామంటున్న అధికారులు..– రెండు రోజుల గడువు కోరిన...
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లా సూదిరెడ్డి పల్లి గ్రామంలో గురువారం పసుపుల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో అమీలియో హాస్పిటల్స్ ఉచిత వైద్య...