పల్లెవెలుగువెబ్ : చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారనే వార్త చైనా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, కరోనా కట్టడిలో విఫలం కావడం,...
జాతీయం
పల్లెవెలుగువెబ్ : త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు....
పల్లెవెలుగువెబ్ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 27మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య...
పల్లెవెలుగువెబ్ : కేంద్ర ఎన్నికల తదుపరి ప్రధాన అధికారిగా ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల...
పల్లెవెలుగువెబ్ : ఉత్తర ప్రదేశ్లోని మదరసాలలో జాతీయ గీతాలాపన గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర మదరసా ఎడ్యుకేషన్ బోర్డు మార్చి 24న తీసుకున్న నిర్ణయాన్ని అమలు...