పల్లెవెలుగువెబ్ : లోపాలున్న వాహనాలను తక్షణమే వెనక్కి తెప్పించుకోవాలని ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలను మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో...
జాతీయం
పల్లెవెలుగువెబ్ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చారు. పార్టీలో చేరాలంటూ సోనియా గాంధీ ఇచ్చిన ఆఫర్ను ఆయన తిరస్కరించారు. కాంగ్రెస్లో చేరబోనని...
పల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం 16 యూట్యూబ్ చానెళ్ల పై నిషేధం విధించింది. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ దేశ భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్...
పల్లెవెలుగువెబ్ : గత పదేళ్లలో దేశంలో 17,08,777 మంది హెచ్ఐవీ బారిన పడ్డారని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వెల్లడించింది. అరక్షితశృంగారమే ఇందుకు కారణమని పేర్కొంది. కొత్తగా...
పల్లెవెలుగువెబ్ : ఒమైక్రాన్ కరోనా వేరియంట్పై కొవిషీల్డ్ టీకా ప్రభావవంతంగా పనిచేయడం లేదని పుణెలోని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...