పల్లెవెలుగువెబ్ : రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ డైరెక్టర్ తన కూతురుని కొట్టాడన్న కారణంతో ఓ జవాన్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఏకంగా...
జాతీయం
పల్లెవెలుగువెబ్ : కరోన కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముంబయి, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు...
పల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు వణుతున్నాయి. కానీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మత్రం సాధరణ జర్వమేనని కొట్టిపారేశారు. ఒమిక్రాన్ సాధారణ జ్వరమేనని వ్యాఖ్యానించారు....
పల్లెవెలుగువెబ్ : భారత్ లో థర్డ్ వేవ్ మొదలైందా ? అంటే రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఆ ప్రశ్నకు బలం చేకూరుస్తున్నాయి. ప్రధాన నగరాల్లో విచ్ఛలవిడిగా ఒమిక్రాన్...
పల్లెవెలుగువెబ్ : కరోన కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అయినా కూడ ఇప్పటికీ కొందరు కరోన నిబంధనలు పాటించడం లేదు. మాస్క్ ధరించడం లేదు. చెన్నై రోడ్లపై...