హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. ఈయన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు....
తెలంగాణ
హైదరాబాద్: అప్జల్ గంజ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ టైర్ల గోదాములో అగ్ని ప్రమాదం జరిగి .. మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదాము పక్కనే పెట్రోల్ బంక్...
– వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే.. 11వ వేతన సవరణ ఏపీజీబీలోనూ అమలు చేయాలి– కేంద్ర ప్రభుత్వ వైఖరికి.. నిరసన తెలిపిన ఉద్యోగ సంఘాలుపల్లెవెలుగు వెబ్, కర్నూలు: జాతీయ...
పల్లెవెలుగు వెబ్: కరోన వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం ఓమన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి విదేశీయుల్ని అనుమతించకూడదని ఓమన్ దేశ సుప్రీం కమిటీ నిర్ణయం...
పల్లెవెలుగు వెబ్: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 8వ విడత నగదు పంపిణీ మీద రైతుల్లో ఆశలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 1...