PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్సార్ కు చంద్రమౌళి ఘన నివాళులు..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతిని నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పాత బస్టాండ్ వైయస్సార్ విగ్రహానికి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి మరియు నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. వైయస్సార్ వర్ధంతి సందర్భంగా  సోమవారం ఉదయంపట్టణ ఉపాధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన దివంగత మహానేత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి చంద్రమౌళితో పాటు నాయకులు వైయస్సార్ జోహార్ జోహార్ అంటూ నినాదాలతో వయసు విగ్రహానికి వారు పూలమాలలు వేశారు.తర్వాత వారు మాట్లాడుతూ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్య శ్రీ ఫీజు ఫీజు రీయింబర్స్ మెంట్ రైతులకు ఉచిత కరెంట్ అనేక గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టడం జరిగిందని వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ  మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు నాయకులందరూ కలిసికట్టుగా పార్టీ కొరకు కష్టపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కార్యకర్తలకు శ్రేణులకు పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అబూ బక్కర,కౌన్సిలర్ నాయబ్,చింతా విజ్జి,మార్కెట్ రాజు,జగన్ రఫీ వలి వెంకటస్వామి జి రంగారెడ్డి శ్రీధర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి సత్యం రెడ్డి లక్ష్మీరెడ్డి మధుసూదన్ రెడ్డి రవి చరణ్ మధు సైఫుల్ల  బాండు శీను కేశవ్ మున్న బాబు ప్రసాద్ మన్సూర్ భాష మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author