PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూ. విరాళం

1 min read

ఇచ్చిన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్(బి.జి.ఎల్)…

పల్లెవెలుగు వెబ్ విజయవాడ:  విజయవాడ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (హెచ్.సీ.ఎల్ )(బి.జి.ఎల్ )ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ మోహన్ కర్నాటి మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా జరిగిన  వరద ప్రవాహం కి బడమేరు పొంగి కొన్ని ఊర్లను ముంచిన కారణంగా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారి సహాయార్థం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి  50 లక్షల రూపాయలు విరాళం అందుచేయడం జరిగింది. వరదలు విపరీతంగా రావడం కొన్ని కుటుంబాలు రోడ్లు పాలవటం చాలా బాధ అనిపించిందని వారి సహాయార్థం కింద మాకు తోచిన విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి  చెక్కును అందజేయడం జరిగిందని దానికి మేమెంతో సంతోషిస్తున్నామని. అది మా బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బి.జి.ఎల్ డైరెక్టర్ వై.ధనుత తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *