PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న చింత సురేష్ బాబు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు హాజరయ్యారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ల కు శాలువా కప్పి సన్మానించి గెలుపొందిన 21 మంది శాసనసభ్యులకు ఇద్దరూ పార్లమెంట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author