PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వర్గాల మధ్య పోటీ…

1 min read

పల్లెలుగు వెబ్ కౌతాళం: కౌతాళం జూలై 31 పల్లెవెలుగు న్యూస్ మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట చేయడానికి రెండు వర్గాల మధ్య పోటీ ఏర్పడింది. బీసీ సామాజిక వర్గం వారు ఎస్సీ సమాజం వారు  ముందుకు రావడంతో ప్రధానోపాధ్యాయుడికి తల నొప్పిగా మారింది. మీరు ఎవరైనా ఒకరు వంట చేయడానికి రావాలని  పంపించడం జరిగింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట చేయడానికి రాకపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు వంట వండి వడ్డించారు. విద్యాధికారి ఎంఈఓ శోభారాణి ఆధ్వర్యంలో ఇరు వర్గాలను కూర్చోబెట్టి చర్చలు జరిపి ఒక వర్గాన్ని వంట చేసే పని రెండవ వర్గానికి  స్వీపర్,వాచ్మెన్ పనులు చేసే విధంగా పనులు ఉన్నారు అప్పగించి సమస్యను పరిష్కరించడం జరిగింది.

About Author