PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కామ్రేడ్ సీతారాం  మరణం కమ్యూనిజానికి తీరని లోటు : సిఐటియు

1 min read

పల్లెవెలుగు న్యూస్ గడివేముల : కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం కమ్యూనిజానికి దేశ రాజకీయాలకు తీరనిలోటని గడివేముల సిఐటియు ఆటో యూనియన్ నాయకులు సోమన్న బాలు నివాళులర్పించారు.శుక్రవారం నాడు కామ్రేడ్. సీతారాం  ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు ,ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు పార్టీకి దేశ రాజకీయాలకు తీరని లోటని అలాగే ఆయన విద్యార్థి దశ నుండి ఎన్నో ఉద్యమాలు చేసి కార్మికులకు కర్షకులకు అండగా నిలబడ్డాడని రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేలా నాయకులకు ఇతర పార్టీ వాళ్లు కూడా దేశాన్ని ఆదర్శంగా ఆయన నిలబడ్డారన్నారు ఈ కార్యక్రమంలో గోకర్స ఆర్య బాలు ఫోర్ వీలర్ ఆటో నాయకులు రామకృష్ణ నారాయణ హమాలి యూనియన్ నాయకులు చిన్నన్న ప్రతాపు చందు బాల్ చెల్లి మరియు ఆటో కార్మికులు ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *