PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గౌరు చరిత దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన కురువ సంఘం నేతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఇటీవల పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఎన్నికైన గౌరుచరిత దంపతులకు కర్నూలు జిల్లా కురువ సంఘము నేతలు ఆదివారం వారి నివాసము  లోపూలమాలతో సన్మానించి  శుభాకాంక్షలు తెలియజేసారు .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,జిల్లా ఉపాధ్యక్షులు  పెద్దపాడు ధనుంజయ ,జిల్లా కోశాధికారి  కే .సి .నాగన్న ,జిల్లా నాయకులు బి .సి .తిరుపాలు ,పెద్దపాడు పుల్లన్న ,నగర అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి.రామకృష్ణ ,హరిదాసు తదితరులు పాల్గొన్నారు .

About Author