PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజెపి నాయకురాలు షబానాను సన్మానించిన  తెరిసా కాలేజ్ కరస్పాండెంట్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఎన్డీఏ గవర్నమెంట్ మూడోసారి నరేంద్ర మోడీని కన్వీనర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శుక్రవారం  బిజెపి నాయకురాలు మోమిన్ షబానాను తెరిసా కళాశాల అధినేత వసుంధర వారి సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో  సాయి ప్రణీత్ అకాడమీ డైరెక్టర్, యశ్వంత్ సాయి, శ్రీనివాసులు, చాంద్ బాషా, మన్సూర్, సంపత్ పాల్గొన్నారు.

About Author