PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుతో కార్యకర్త  మృతి

1 min read

వైఎస్ఆర్సిపి ఓటమి జీర్ణించుకోలేక గుండెపోటుతో మరణించాడు నియోజకవర్గం ఇన్చార్జి బుట్టా రేణుక పరిమర్శ

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: నందవరం మండలం కనకవీడు గ్రామ వైఎస్ఆర్సీపీ కార్యకర్త మాల మల్లయ్య  వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుతో మరణించడం జరిగింది.మాల మల్లయ్య  కుటుంబాన్ని పరామర్శించి,ప్రగాఢ సానుభతిని తెలియజేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు ఇంఛార్ శ్రీమతి బుట్టా రేణుక ,తనయుడు బుట్టా ప్రతుల్ లలు  . వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్య్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంత్ రెడ్డి ,నందవరం మండల కన్వీనర్ శివారెడ్డి గౌడ్ ,నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు వీరుపాక్షి రెడ్డి ,మండల ప్రధాన కార్యదర్శి పేట శ్రీనివాస్ రెడ్డి , మాజీ ఎల్ ఎల్ సి డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డి ,వేంకటేశ్వర రెడ్డి ,హరి రెడ్డి,మండల నాయకులు, కనకవీడు గ్రామ సర్పంచ్ వెంకట్రాముడు, వైస్ ఎంపీపీ షైక్ అహమ్మద్,ఎంపీటీసీ హరిచంద్ర,మాజీ సర్పంచ్ స్వామి దాసు,మాజీ ఎంపీటీసీ శివన్న,నాయకులు వెంకట్రముడు,ఈరన్న, పీవెంకట్రాముడు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

ఎంపీటీసీ, వైసీపీ, నియోజకవర్గం,

About Author