PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నవ్యాంధ్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : సులువాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పుస్తకాలు బ్యాగ్స్ పంపిణీ చేసిన టిడిపి నాయకులుగురువారం ఆలూరు టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్ ఆదేశాలు మేరకు హొలగుంద మండలంలోని  సులువాయి గ్రామపంచాయతీలో  ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టిడిపి నాయకులు విద్యార్థులు ప్రభుత్వ బ్యాగులో పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సులువాయి టిడిపి నాయకుల కే రాఘవేంద్ర చౌదరి గారు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యార్థులు బ్యాగులు బుక్స్ ఇవ్వడంతోనే మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్య వ్యవస్థపై ఎంతో ఎంతో చిత్తశుద్ధితో అర్థమవుతుందని అన్నారు అదేవిధంగా నే చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకం  మెగ డీఎస్సీ పై చేసి విద్య వ్యవస్థలో తిను మార్పులకు శ్రీకారం చుట్టారని అదే గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు నెల గడిచిన పుస్తకంలో బ్యాగులు అందేవి కావని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఒక డీఎస్సీ పోస్టు భర్తీ చేసి పాపను పోలేదన్నారు విద్యార్థులు నిరుద్యోగులకు టిడిపి ప్రభుత్వం ఎల్లప్పుడు అడ్డంగా ఉంటుందని ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట రద్దు పెన్షన్ పెంపు ఇలా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు పాలనతోనే సాధ్యమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఈ పాఠశాల ఉపాధ్యాయులు టిడిపి నాయకులు పకీరప్ప మల్లయ్య ఎస్వి చెయ్ అన్న లక్ష్మన్న పెద్ద తిమ్మప్ప నవారు మల్లికార్జున కురువ మహేష్ గిరప్ప మరియు తదితరాలు పాల్గొన్నారు.

About Author