PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్టీసి బస్టాండు అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై మంత్రి సమీక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ అతిధి గృహంలో  పరిశ్రమల శాఖామాత్యులు   టి.జి.భరత్ , కర్నూలు బస్టాండులో ప్రయాణీకులకు సౌకర్యార్థం తీసుకోవలసిన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలపై కర్నూలు జిల్లా ప్రజా రవాణా అధికారి  శ్రీనివాసులుతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ శ్రీనివాసులు మరియు ఇతర ఆర్టీసి అధికారులు, బస్టాండు అభివృద్ధికి తీసుకోవలసిన చర్యల గురించి, బస్టాండులో మంచినీటి వసతి గురించి, బస్టాండు పరిశుభ్రత గురించి మరియు ఆదాయ అభివృద్ధి గురించి మంత్రికి వివరించారు.  పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ  టి.జి.భరత్  సానుకూలంగా స్పందించారు.  ఈ సమావేశంలో కర్నూలు డిప్యూటి చీఫ్ మెకానికల్ ఇంజినీరు శ్రీ హరినాథ్ బాబు , కర్నూలు-1 మరియు కర్నూలు-2 డిపో మేనేజర్లు మరియు అసిస్టెంట్ మేనేజర్లు పాల్గొన్నారుఇందువెంట చాయాచిత్రాలు జతచేయడమైనది.కావున, ఈ సమాచారాన్ని మీ పత్రికలో ప్రచురించవలసిందిగా కోరడమైనది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *