PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేరుగా… ఇంటి దగ్గరే పింఛన్లు పంపిణీ

1 min read

పించేను పంపిణీ కార్యక్రమంలో హోళగుంద టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్యా  

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈరోజు హోలగుంద మండల కేంద్రంలోని స్థానిక పలు ఏరియాలో అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ఆదేశాల మేరకు… సచివాలయం సిబ్బంది తో కలిసి 4000 రూపాయిలు మరియు వికలాంగులకు 6000 రూపాయిలు పింఛన్లు దారులకు ఇవ్వడం జరిగింది.  దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి విధంగా చంద్రబాబునాయుడు మాట ఇచ్చిన విధంగా చేసి చూపించారని అందుకుగాను చంద్రబాబు నాయుడు  మరియు పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మరియు పించన్ దారులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

About Author