PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన టిడిపి ఇంచార్జి బి.వీరభద్ర గౌడ్

1 min read

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుచంద్రబాబు నాయుడు  అదేశాల మేరకు

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బి.వీరభద్ర గౌడ్  హొళగుంద పట్టణంలో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు వారి చేతులమీదుగా పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది.  ఎన్నికల్లో TDP అధికారంలోకి వస్తే సూపర్6 పథకాలలో భాగంగా పెన్షన్ దారులకు నెలనెలా 4వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గౌ.శ్రీ.బి.వీరభద్ర గౌడ్  హొళగుంద పట్టణంలో వివివిధ కాలనీలలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో హొళగుంద  ప్రభుత్వ అధికారులు Mpdo ఆజాద్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, సచివాలయ సిబ్బంది, మండల టిడిపి నాయకులు, కన్వీనర్ తిప్పయ్య, గాలి వీరభద్ర గౌడ్, సిబిఎన్ ఆర్మీ ముల్లా మోయిన్, గోవింద్ గౌడ్, మురళి, రాజా పంపనగౌడ్, పంపాపతి, కాడప్ప, ఎర్రి స్వామి, రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వహక కార్యదర్శి ఆదం ,తోక వెంకటేష్, వీరన్ గౌడ్, దిడ్డి వెంకటేష్, ఎస్ ,ఎస్, వి ,మహబూబ్ బాషా, వెంకటేష్ ,వారి సిబ్బంది, మండల, డివిజన్,వార్డు అధ్యక్షులు/క్లస్టర్, యూనిట్,బూత్,సెక్షన్ ఇంచార్జి లు/ఇతర పదవుల్లో ఉన్న TDP కూటమి నాయకులు తెలుగు యువత, Itdp,Tnsf,Tntuc నాయకులు,నందమూరి,నారా, BVG అభిమానులు అందరూ ఆయా సచివాలయాల పరిధిలో పెద్దఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author