PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల వ్యాప్తంగా 97 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి..

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 45;

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రెండో నెల పెన్షన్ల పంపిణీ అధికారులందరూ కలిసి మొదటి రోజు దాదాపు మండలంలో 97% పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు ఎంపీడీవో శివరాం రెడ్డి తెల్లవారుజామున 6 గంటల నుండి మండల వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పర్యవేక్షించారు గ్రామాలలో టిడిపి నాయకులు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు రోజులు పెన్షన్ల పంపిణీ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను సమన్వయం చేసుకొని ప్రతి నెల ఒకటో తేదీ కల్లా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాల మేరకు ఒక్క రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఈ సందర్భంగా తెలిపారు .

About Author