PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

1 min read

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మన కర్తవ్యం

రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, అధికార ప్రతినిధిలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి  : మనం ఎంత సంపాదించినా ఉన్నదానిలో ఆపదలో ఉన్న తోటి వారికి సాయపడటం మన కర్తవ్యం గా భావించాలి. గత వారం రోజులగా విజయవాడ పరిధిలో అకాల వర్షాల కారణంగా సంభవించిన తుఫాన్ ప్రజలను అతకుతలం చేసింది. ఈ ఉప్పెనలో చిక్కుకున్న వరద బాధితులకు విజయవాడ భవానిపురం ఊర్మిళ నగర్ ప్రాంతాలలో బాధితులకు బియ్యం, కంది పప్పు, ఉల్లిగడ్డలు వంట సరుకులు పంపిణి చేసిన వైస్సార్ సిపి నూర్ బాష్ దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓ రసూల్ , సంఘం అధికార ప్రతినిధి షేక్ సయ్యద్ బాజీ  (గాజుల బాజీ) కృష్ణ జిల్లా అధ్యక్షులు పులిమద్ది చిన్న మస్తాన్, నాయకులు షైక్ బుడ్డే, షైక్ ఖాసీం బీ, డి ఉస్సేన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *