PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రస్తుత సిడబ్ల్యూసి సభ్యులు ని కలిసిన జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :  కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి ఎం.అమానుల్ల సోమవారం న్యూఢిల్లీలోని ప్రస్తుత సి డబ్ల్యూ సి సభ్యులైన సల్మాన్ కురుషీద్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వ కంగా కలిశారు. అనంతరం ఆయనతో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క విష యాలను చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావా లంటే కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పార్టీ అభివృద్ధి కొరకు అహర్నిశలు పని చేయాలని సూచించారన్నారు. అంతేకాకుండా త్వరలోనే రాహుల్ గాంధీ భారతదే శానికి ప్రధాని అవుతారని, రైతులకు రుణమాఫీ కావాలంటే రైతులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని సూచించారు.

About Author