PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం మల్లన్నకు వెండినాగాభరణం విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: జ్యోతి స్వరూపుడైన శ్రీశైల మల్లన్న ఒంగోలు వాస్తవ్యులు టి శ్రీనివాసరావు దంపతులు వెండి నాగాభరణం విరాళంగా మల్లన్నకు భక్తితోసమర్పించారు నాగభరణం బరువు 3 కేజీల 150 గ్రాములుఅమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వేదఆశీర్వచన మండపంలో దాతలు వీటిని వేద పండితులు ఘంటి రాధాకృష్ణకు అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున, గుమాస్తా ఎం. సావిత్రి రశీదును దాతలకు అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేశారు వీరికికార్యక్రమములో పలువురు అర్చకస్వాములు, వేదపండితులు పాల్గొన్నారు. 

About Author