PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఈసీజీ మిషన్ విరాళం 

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి,  మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు శ్రీ చక్ర హాస్పిటల్ కర్నూలు వారు ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు వైద్య పరికరాలు మరియు ఈసీజీ మిషన్లు ఇవ్వడానికి ముందుకొచ్చిన శ్రీ చక్ర  హాస్పిటల్ ఎం డి, డా.విజయ్ కుమార్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈసీజీ మెషిన్లు విరాలం చేసినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డా.ప్రభాకర్, CSRMO, డా.వెంకటేశ్వరరావు, శ్రీ చక్ర హాస్పిటల్  మేనేజింగ్ డైరెక్టర్ డా.విజయ్ కుమార్ రెడ్డి, డా.భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి  తెలిపారు.

About Author