ఫ్రెండ్లీ..టీచర్..
లాల్ కుంబార్ చిన్నప్ప (ఎల్.కె.చిన్నప్ప), ఎంఏ, ఎంఈడి,. విద్యారంగ.. అభివృధే లక్ష్యం…విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే..ధ్యేయం.. కలుపుగోలుతనమే బలం.. నిర్మోహమాటమే …ఎదుగుదలకు నిచ్చెన… విద్యార్థి విజయమే… తన విజయంగా …
జీఓ 117ను రద్దు చేయండి : ఆప్టా
విద్యాభివృద్ధికి ఆ జీఓ అడ్డంకి.. మంత్రి నారా లోకేష్ ను కోరిన ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరావు అమరావతి, పల్లెవెలుగు: గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత …
నీట్లో.. SR విద్యాసంస్థల ప్రభంజనం
విద్యార్థులను అభినందించిన కర్నూలు జోనల్ ఇన్చార్జ్ టి.రఘువీర్ కర్నూలు, పల్లెవెలుగు:NTA విడుదల చేసిన NEET-2024 ఫలితాలలో SR విద్యాసంస్థల విద్యార్థులు చరిత్ర లో ఎన్నడూ లేని …
19 న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నామినేషన్ కార్యక్రమం..
పెద్ద ఎత్తున పాల్గొనన్న పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు.. శ్రీ రాట్నాలమ్మవారిని దర్శించుకుని బైక్ ర్యాలీ తో ప్రారంభం పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి …
JEE MAINS లో ’శ్రీ చైతన్య’ విద్యార్థుల విజయకేతనం..
అభినందించిన కళాశాల యాజమాన్యం పల్లెవెలుగు, కర్నూలు: జె.యి.యి. మెయిన్స్ 2024 జనవరి మొదటి సెషన్ ఫలితాలలో కర్నూలు శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి ప్రప్రథమంగా 100 …
JEE MAIN లో ‘నారాయణ’ విద్యార్థుల ప్రభంజనం..
వివరాలు వెల్లడించిన కళాశాల డి.జి.ఎమ్. టి. గోవర్ధన్ రెడ్డి విద్యార్థులను అభినందించిన యాజమాన్యం కర్నూలు, పల్లెవెలుగు: NTA వారు విడుదల చేసిన JEE MAIN(PHASE 1) …
‘ప్రైవేట్’ విద్యాసంస్థలలో అధిక ఫీజులు నియంత్రించండి
రాయలసీమ యువ విద్యార్థి సమాఖ్య (ఆర్. వై. ఎస్. ఎఫ్) : పల్లెవెలుగు: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ …
అమెరికాలో ఉన్నత విద్యపై .. 20న ‘ఎడ్యుకేషన్ ఫెయిర్’
* 15 అగ్రస్థాయి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు 300 కోర్సులు * అర్హులైన విద్యార్థులకు వారం రోజుల్లో ప్రవేశాలు ఖరారు హైదరాబాద్: అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల …
సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్
పల్లెవెలుగువెబ్ : కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడిచే సైనిక స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్(ఏఐఎస్ఎస్ఈఈ-2023) విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరంలో ఆరో తరగతితో పాటు తొమ్మిదో …
ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఈఏపీ సెట్ ఫలితాల్లో.. వ్యవసాయ విభాగంలో …
నీట్, జేఈఈ స్టూడెంట్ మెంబర్ షిప్ ప్రారంభం !
పల్లెవెలుగువెబ్ : నీట్, జేఈఈ 2023-24 విద్యార్థుల కోసం కోటా ఎడ్యూగ్రామ్, ఐఐటీ/జేఈఈ-నీట్ ఫోరం సంయుక్తంగా ‘స్టూడెంట్ మెంబర్షిప్’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. ఈ మెంబర్షిప్ …
55 ఏళ్లకు బడి పంతులు..
1998 డీఎస్సీలో దావుద్ కు ఉద్యోగం పల్లెవెలుగువెబ్, చాగలమర్రి :నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి సయ్యద్ సాహెబ్, మైమున్నిసా దంపతుల …
జీఓ 117 సవరణ చేయాలని… 8న ‘డీఈఓ’ ముట్టడి :ఫ్యాప్టో
పల్లెవెలుగు వెబ్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 117 జీఓను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ… ఈనెల 8న ఫ్యాప్టో ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. …
ఏపీ.. అగ్రి పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల
పల్లెవెలుగువెబ్ : గుంటూరులోని ఆచార్య ఎన్.జీ.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ – ‘అగ్రిపాలిసెట్ 2022’ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో సాధించిన మెరిట్ ఆధారంగా అగ్రికల్చర్, హార్టికల్చర్, …
ఏపీ లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల
పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(ఏపీఎస్సీహెచ్ఈ) లాసెట్, పీజీఎల్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్షలను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంనిర్వహిస్తోంది. లాసెట్ …
ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) – ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐసెట్) 2022 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ టెస్ట్ ద్వారా …
అక్కడ చదివితే.. ఉద్యోగాలు ఇవ్వం !
పల్లెవెలుగువెబ్ : ఉన్నత విద్య కోసం పాకిస్తాన్కి వెళితే ఇండియాలో ఉద్యోగాలు, వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందలేరంటూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ …
సిలబస్ నుంచి సీబీఎస్ఈ తొలగించిన పాఠాలు ఇవే !
పల్లెవెలుగువెబ్ : సీబీఎస్ఈ 10, 11, 12 తరగతుల సిలబస్ నుంచి కొన్ని పాఠాలను తొలగించింది. 11, 12 తరగతుల సిలబస్ నుంచి అలీనోద్యమం, ప్రచ్ఛన్న …
డిగ్రీ స్థాయిలో ప్లంబింగ్ కోర్సు !
పల్లెవెలుగువెబ్ : డిగ్రీ స్థాయిలో కొత్తగా ప్లంబింగ్ కోర్సు అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ విద్యాసంస్థల్లో ఈ కోర్సును అందిస్తారు. అఖిల భారత …
ఇంజినీరింగ్ కోర్సుకు.. ఇంటర్ మ్యాథ్స్ తప్పనిసరి కాదు !
పల్లెవెలుగువెబ్ : ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ లో మ్యాథ్స్ను తప్పనిసరిగా చదివుండాలనే నిబంధనను అఖిల భారత సాంకేతిక విద్యామండలి మార్పు చేసింది. ఇంజనీరింగ్, టెక్నాలజీకి …