PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఉరుకుంద’ ఈఓగా గురుప్రసాద్​

1 min read

కౌతాళం, పల్లెవెలుగు: కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో కొత్త కార్యనిర్వహణాధికారి గురు ప్రసాద్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కార్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న హెచ్ జి.వెంకటేష్ సెలవుపై వెళ్లారు. దీంతో గురు ప్రసాద్  డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈఓ గురు ప్రసాద్​ మాట్లాడుతూ శ్రావణ మాసోత్సవాల్లో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.

About Author