PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి కార్యకర్త సభ్యత్వం నమోదు చేసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు టిడిపి ఇంచార్జ్ శ్రీ వీరభద్ర గౌడ్  పిలుపు_  సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన తెదేపా ఇంచార్జ్ శ్రీ వీరభద్ర గౌడ్,  దేశంలోని కార్యకర్తకు సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్స్ కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కావున ప్రతి కార్యకర్త సభ్యత్వం నమోదు చేసుకోవాలి అని  చెప్పడం జరిగింది. కార్యక్రమంలో హెబ్బటం యూనిట్ ఇంచార్జ్, బి. సవరప్ప, బూత్ ఇంచార్జ్ లు, మల్లికార్జున, గోపాల్, శేక్షవాలి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *