PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరో తరగతి ప్రవేశ పరీక్ష లో రాణించిన ఆణిముత్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల మండలం ఆళ్లగడ్డ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి ఉమామహేశ్వర్ రెడ్డి  కుమార్తె మనస్వి మోడల్ స్కూల్లో నిర్వహించిన ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలలో నూటికి 82 అత్యుత్తమ మార్కులు సాధించి మండలంలోని ప్రథమ స్థానం సాధించడంతో పలురు అభినందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన మహేశ్వర్ రెడ్డి  తన కుమార్తెను ఆళ్లగడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివించి, మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో ప్రథమ విజేతగా నిలవడం విశేషం.

About Author