యార్డు లో టమోటా క్రయవిక్రయాల పై రైతులు హర్షం వ్యక్తం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/12/17-11.jpg?fit=550%2C413&ssl=1)
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: జిల్లా సంయుక్త కలెక్టరు అదేశాల ప్రకారం మంగళవారం పత్తికొండ టమోటా మార్కెట్ యార్డుకు 43 టన్నులు టామోటాలు వచ్చాయి. టమోటా ఉత్పత్తులు కనీస ధర రూ.4/- లు కేజికీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు. యార్డు లో క్రయవిక్రయాలు సజీవుగా జరగడంపై. రైతులు హార్షం వ్యక్తం చేశారు. టమోటా ఉత్పత్తులకు యార్కెట్ యార్డులో లభించిన ధరలు ఈ క్రింది విధముగా ఉన్నవి.-17.12.2024 2.1200/-గరిష్ఠ ధర రూ.2200/- లు క్వింటాలుమోడల్ ధర 1700/- లు క్వింటాలుఈ రోజు ధరలు పెరిగి నందున మార్కెటింగ్ శాఖా వారు టమోటా ఉత్పత్తులు కొనుగోలు చేయలేదు. ఈ కార్యక్రమంలో పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్టు కార్యదర్శి కార్నలీస్, సూపర్వైజర్ మరియు సిబ్బంది పాల్గోన్నారు.