PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులు ఈ పంట నమోదు చేసుకోవాలి

1 min read

జిల్లా వ్యవసాయ అధికారి మురళి కృష్ణ

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్రతి ఒక్క రైతు ఈ పంట నమోదు చేసుకొవాలి, ప్రభుత్వ అందించే రాయితీ లు,సంక్షేమ పథకాలు  సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళి కృష్ణ  అన్నారు.ఈసందర్భంగా శనివారం   ప్యాపిలి మండలంలోని చండ్ర పల్లి, కలచట్ల గ్రామాలలో ఖరీఫ్ 2024 ఈ పంట నమోదు చేసిన గ్రామాలలోతనిఖీ ని నిర్వహించేవారు. అనంతరం మండలంలోని రైతు సేవా కేంద్రం సిబ్బందికి పలు సూచనలు సలహాల పై  అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ. రాజేష్ ,విస్తరణ అధికారి పద్మప్రియ మరియు రైతు సేవ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *