PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా దళిత ప్రజా సమితి ప్రధమ వార్షికోత్సవం

1 min read

కాపుదాసు రవి అధ్యక్షతన కార్యక్రమం

వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్న సంఘ నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దళితుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్న అతిపెద్ద దళిత ప్రజా సమితి రాష్ట్రవ్యాప్తంగా సేకోప శాఖలుగ విరాజిల్లుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సంఘం స్థాపించబడిన ఏడాది కాలంలోనే ఎంతోమంది దళితులకు తమ న్యాయ  పోరాటాల ద్వారా అనేక సమస్యలను పరిష్కరించిందన్నారు. దళిత సంఘాన్ని తన భుజస్కందాలపై ఏడాది కాలం పాటు నిర్విరావంగా కొనసాగించటం అందరికీ సాధ్యపడదని. అటువంటి ధైర్య సాలి ఉద్యమ నాయకుడు కాపు దాసి రవి అని కొనియాడారు. విద్య వైద్యం, పోలీసు వ్యవస్థ మరియు దళిత ఉద్యమ పోరాటాలలో పలు సమస్యల పరిష్కారానికి ముందుండి నడిపించారన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్, సర్పంచుల సంఘం అధ్యక్షులు మెండెం సంతోష్ కుమార్, ఎరికపాటి విజయకుమార్, మoచెల  ఇస్సాకు, మూక్ నాయక్ పత్రిక సంపాదకలు మత్తేబావి, దళిత సమితి నాయకులు కాళీ ప్రసాద్, ఎస్సీ ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ తోకల రాజేష్, కాకినాడ జిల్లా అధ్యక్షులు అపురూప్, స్వరూప రాణి, మరియు అనేక జిల్లాల నుండి అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ నాయకులు, దళిత పెద్దలు, మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *