PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజకీయ లబ్ది కోసం స్వామి వారి లడ్డు ను అపవిత్రం చేశారు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు బూసినె విరుపాక్షి ఆధ్వర్యంలో ఆలూరు లో సాయి బాబా గుడి దగ్గర పూజా కార్యక్రమం ఉంటుంది. తిరుమల లడ్డు పవిత్రతను రాజకీయ లబ్ది కోసం స్వామి వారి లడ్డు ను అపవిత్రం చేశారు. కావునా ఈ నెల 28 వ తేదీ న వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఆలయలలో పూజలు చేయాలనీ పార్టీ శ్రేనులను ఆదేశించారు. ఆలూరు యం. ఎల్ ఎ బూసినె విరుపాక్షి  ఆధ్వర్యంలో ఈ నెల 28 వ తేదిన శనివారం ఉదయం 9:30 గంటలకు ఆలూరు లోని సాయి బాబా గుడి లో పూజా కార్యక్రమం ఉంటుంది.కావున  హొళగుంద మండల వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, మండల కన్వీనర్, మండల కో కన్వీనర్, మండల జెడ్పిటిసి, మండల  వైస్ ఎంపీపీ, హొళగుంద మండల యూత్  అన్ని గ్రామాల ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు, పార్టీ అనుబంధ విభాగాలు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ  కుటుంబం పాల్గొనవలసినదిగా కోరుచున్నాము .

About Author