PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

3వ సారి ఒకే కాన్పులో ఒక మగ.. ఇద్దరు ఆడపిల్లలు జననం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రభుత్వ సర్వజన వైద్యశాల ప్రసూతి విభాగం కర్నూలు.ఈరోజు వెంకయ్య పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న శ్యామల భర్త సందీప్ పెయింటర్  వృత్తి చేస్తూ జీవనం సాగించేవారు. అయితే వారికి రెండు పర్యాయాలు గర్భం దాల్చిన ఆమెకు ఆరోగ్య సమస్యల వల్ల గర్భంలోనే చనిపోయారు. కానీ మూడవసారి ఒకే కాన్పులో ఆరవ యూనిట్ వార్డు నందు ఒక మగ పిల్లవాడు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది అందుకు ఆమెకు సిజరిన్ చేసి తల్లి పిల్లలను  కాపాడినందుకు అక్కడి వైద్య సిబ్బందికి  భర్త సందీప్ మరియు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

About Author