PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నలుగురు మహిళలు అరెస్ట్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నలుగురు మహిళలు దోర్నాల నుండి  శ్రీశైలం కి నాటుసారా తీసుకుని వస్తున్నారని  సమాచారం రావడంతో  సిఐ ప్రసాదరావు సిబ్బందితో శ్రీశైలం వాసవి సత్రం సమీపం లో తనిఖీ చేసి, నలుగురు మహిళలను అదుపులోనికి తీసుకొని విచారించగా వారి  వద్ద నుండి 13 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలనురిమాండ్ కు తరలించారు శ్రీశైలం క్షేత్ర పరిధిలో ధూమపానం మద్యపానం మాంసాహారాలు నిషిద్ధం.

About Author