PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమె పోలీసుల ధ్యేయం

1 min read

ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య..

పల్లెవెలుగు వెబ్ గడివేముల : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున   నంద్యాల సబ్ డివిజన్ లో గడివేముల పోలీసు స్టేషన్ పరిధిలోని  గని గ్రామంలో ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య  పోలీస్ సిబ్బందితో కలిసి అవగాహన కార్యాక్రమం నిర్వహించి గ్రామ ప్రజలు ఎటువంటి అల్లర్లుకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా , ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా పోలీసు వారికి సహకరించాలని మరియు  శాంతిభద్రతలను కాపాడడానికి, ప్రజలకు భరోసా కల్పించేందుకు ,  రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతవరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసా కల్పిస్తు  వారికి  కౌన్సెలింగ్ ఇచ్చి ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణం లో జరిగేలా కొన్ని  ఇచ్చారు గ్రామాల్లో ఎటువంటి సమస్యలు వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author