PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రగతికి బాట- బి. వీరభద్ర గౌడ్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి .బి.వీరభద్ర గౌడ్  మన తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఉచిత ఇసుక పాలసీ విధానంపై ఆలూరు TDP ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, సమైక్యాంధ్ర మరియు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు  తీసుకున్న ఉచిత ఇసుక పాలసీ విధానం పేద,బడుగు బలహీన వర్గాల ప్రజల జీవన విధానానికి ఎంతో తోడ్పడు తుందని ఇంచార్జి వర్యులు బి.వీరభద్ర గౌడ్  అన్నారుఈకార్యక్రమంలో యువ నాయకులు గౌ.శ్రీ.గిరిమల్లేష్ గౌడ్  మరియు ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,వివిధ హోదాలలో ఉన్న TDP,జనసేన BJP నాయకులు అలాగే ప్రస్తుతం వివిధ హోదాలలో ఉన్న TDP నాయకులు, కార్యకర్తలు మరియు తెలుగు యువత,Itdp,Tnsf,Tntuc మరియు నందమూరి,నారా,  BVG అభిమానులు,మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author