PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు ప్యాపిలీ లో సర్వసభ సమావేశం: ఎంపీడీవో సాయి మనోహర్

1 min read

పల్లెవెలుగు వెబ్  ప్యాపిలీ: ప్యాపిలి పట్టణంలో శనివారం సర్వ సభ సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే సర్వసభ సమావేశానికి ఎంపీపీ గోకుల లక్ష్మి అధ్యక్షతన నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని శాఖల అధికారులు, ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొని గ్రామంలోని సమస్యలను అభివృద్ధి పనులను సర్వజత సమావేశంలో తెలియజేయాలని ఆయన కోరారు.

About Author