PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భ్రమరాంబ దేవికి బంగారు పుష్పాలు విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ శ్రీశైలం:  శ్రీ భ్రమరాంబ దేవికి కర్నూలు వాస్తవ్యులుబి.సి. శివకుమార్, కుటుంబ సభ్యులు అమ్మవారికి 108 బంగారు పుష్పాలను విరాళంగా సమర్పించారు. ఈ బంగారు పుష్పాలు  బరువు 19 గ్రాములు. ఆలయ వేద పండితులు మరియుఅధికారులకు పుష్పాలనుదాతలు సమర్పించారు దాత కుటుంబ సభ్యులకువేదాశీర్వచనముశ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు పర్యవేక్షకులు కె. అయ్యన్న, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టరు కె. మల్లికార్జున, దాతలకు అందజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *