PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలను వెంటనే ఖాళీ చేయండి..

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 42;

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద రోడ్డు ను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న యజమానులకు సోమవారం నాడు పంచాయతీ కార్యదర్శి తారకేశ్వరి .రంగడు. జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు విక్టర్ ఇమ్మానుయేల్. తాఖీదు పత్రాలను అందజేశారు నాలుగు రోజుల్లో స్థలాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ పాఠశాల గోడను అనుకొని వ్యాపారాలు చేస్తుండడంతో విద్యార్థిని విద్యార్థులు చదువులకు ఆటంకం ఏర్పడుతుందని స్థానికులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమణాదారులకు నోటీసులు ఇచ్చినట్టు పంచాయతీ అధికారులు తెలిపారు.

About Author