PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

5 ఏళ్లలో విడుతల వారిగా ప్రతి పల్లె అభివృధ్ధి బాటలో నడుస్తుంది

1 min read

పల్లె పండుగా కార్యక్రమములో సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమములో మంత్రాలయం తెదేపా సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య .

పల్లెవెలుగు న్యూస్ కౌతాళం  :           కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పల్లె పండుగా అభివృద్ధి కార్యక్రమములో భాగంగా గోతులదొడ్డి, తిప్పాలదొడ్డి గ్రామములో సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు.గత ప్రభుత్వం గ్రామలను గాలికి వదిలేసి, కేవలం కక్ష పూరితమైన రాజకీయాలకు నిలయంగా పార్టీ మారిందని, కూటమి పార్టీ అధికారం ఏర్పడిన తరువాత వాటన్నిటిన్ని దృష్టిలో పెట్టుకొని నేడు ఒక వైపు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని విడతల వారీగా పల్లెలను అందంగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యంగా పనిచేసుకుంటూ, గ్రామ ప్రజలకు ఉపాధిఅవకాశాలు ఇస్తూ సంక్షేమం అందరికీ అందేలా చూస్తామన్నారు.ఈ కార్యక్రమములో తెదేపా సీనియర్ నాయకులు అడివప్ప గౌడ్,చిన్న సిద్ధయ్య, హనుమప్ప,సిద్దప్ప హల్వి బిజెపి నాయకులు హనుమంతు,గ్రామ తెదేపా సర్పంచ్ లక్కే గోవిందు, మరియు యువ నాయకులు సతీష్ నాయుడు మరియు సిద్దన్న గౌడ్,భీమన్న,మంతేష్, దుర్గయ్య,శివ చూడి,రోహిత్,సోమేష్,మౌనేశ్, మల్లయ్య,ఈరన్న,గోపాల్, కాకం రామాంజినేయులు,శ్రీరామ్ మొదలగు గ్రామ సంబధిత అధికారులు పాల్గొనడం జరిగినది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *