PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ భవనాల్లో . బందలదొడ్లు.. కొరవడిన పర్యవేక్షణ..

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయ భవనాలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి లక్షల ప్రభుత్వ ధనంతో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం ప్రభుత్వం మారడంతో ఎటువంటి నిర్మాణాలు సాగగా నిలిచిపోయిన తరుణంలో కొంతమంది అక్రమార్కులు భవనాలను బందల దొడ్లుగా మార్చేశారు కూత వేటు దూరంలో ఉన్న ఈ నిర్మాణాలు కనీసం ఏనాడు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు కొంతమంది ఏకంగా మేకల దొడ్లను ఏర్పాటుచేసి రాత్రిపూట  కాపలాగా పడుకుంటుండడం కనిపిస్తుంది పగలు ప్రభుత్వ కార్యాలయం రాత్రి బందల దొడ్లుగా మారుతున్న  వాచ్మెన్ లేకపోవడం చుట్టు ప్రహరీ లేకపోవడం ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ లేకుండా పోతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇలాగే వదిలేస్తే కార్యాలయాలు కబ్జాలకు గురైన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.. మరి అధికారులు స్పందిస్తారో లేక షరా మామూలేని వదిలేస్తారో చూడాలి మరి .

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 35;

About Author